ఐటీ, ఆర్టీజీ, మానవ వనరుల శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం నాలుగో బ్లాక్లోని తన ఛాంబర్లో పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించనున్నారు.