అనుమానాస్పద స్థితిలో కూలి మృతి

అనుమానాస్పద స్థితిలో కూలీ మృతి చెందిన ఘటన గరుగుబిల్లి మండలంలోని దళాయివలసలో చోటు చేసుకుంది. బుధవారం ఎస్ఐ అమ్మనరావు తెలిపిన వివరాల ప్రకారం ఏగిరెడ్డి వెంకటరమణ (47) కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటిలానే రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు. ఉదయం భార్య లేచి చూసేసరికి ఆయన శరీరంపై రక్తం ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్