కురుపాం ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరి

కురుపాం నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ముగిసింది. వైసీపీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణిపై టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి 20వేలు పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. 30ఏళ్ల చరిత్రను ఆమె తిరగరాసారు.

సంబంధిత పోస్ట్