అదుపుతప్పి ఆటో బోల్తా

సీతంపేట మండలంలో బుధవారం బిరిందిగూడ మలుపు వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో 14 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులకు స్థానికులు సపర్యలు చేసి పీహెచ్సీకి తరలించి వైద్యం అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్