సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ అధికారులతో మాట్లాడుతూ.. 'పరదాలు ఎందుకు కట్టారు. వద్దని చెప్పాం కదా. అలవాటులో పొరపాటా' అని చమత్కరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.