వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊర‌ట

AP: ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట దక్కింది. జూన్ 5 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తుండగానే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

సంబంధిత పోస్ట్