తెలంగాణలో హోరాహోరీ పోరు

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఎవరూ గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. పలు లోక్‌సభ స్థానాల్లో హోరాహోరీ పోరు ఉండనుంది. మొత్తం 17 స్థానాల్లో హైదరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, కరీంనగర్, భువనగిరి, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోరు తప్పదని అంటున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎమ్ ఒక స్థానంలో గెలిచాయి. ఈ సారి ఫలితాలు మారిపోతాయని సర్వేలు పేర్కొన్నాయి. మరి తెలంగాణలో ఎవరూ గెలుస్తారో మీరు కామెంట్ చేయండి.

సంబంధిత పోస్ట్