కేరళ రాష్ట్రంలో ఏనుగులను ఎక్కువగా పెంచుతారు. అలాగే ఆలయ ఉత్సవాల్లో ఉపయోగిస్తారు. ఆ విధంగా ఏనుగు షేర్నూర్లో జరిగిన ఆలయ ఉత్సవాల్లో పాల్గొంది. అప్పుడు ఏనుగును ప్రజలతో కలిసి ఊరేగింపుగా తీసుకువెళుతుండగా ఒక్కసారిగా ఏనుగు భయపడి పారిపోయింది. దీంతో భయాందోళనకు గురైన సామాన్యులు తమను తాము కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ప్రస్తుతం, ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.