జాతీయ వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా బండి సంజయ్‌, సోము వీర్రాజు

బీజేపీ అధిష్టానం ఇటీవల ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులను మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమించారు. కాగా, మాజీ అధ్యక్షులైన బండి సంజయ్, సోము వీర్రాజులను బీజేపీ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్