సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి యువత ప్రమాదకర సాహసాలు చేస్తు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఓ యువకుడు రిల్స్ కోసం స్పీడ్గా వెళ్తున్న రైలు పైకి ఎక్కుతూ విన్యాసాలు చేశాడు. అంతటితో ఆగకుండా ట్రైన్ పైకి ఎక్కి పోజులిచ్చాడు. ఆ క్రమంలో హైటెన్షన్ వైర్ తగిలి పెద్ద మంటతో మాడిమసయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.