సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో లంచం తీసుకున్నారని కేజ్రీవాల్‌పై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్