ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్రెడ్డి పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయనను.. నల్లకుంటలోనినివాసానికి వెళ్లి పరామర్శించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని రామయ్యను సీఎం ఆహ్వానించారు.