కెమెరాకు ఫోజులిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు(వీడియో)

కెమెరాకు ఫోజులిస్తూ ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ట్రైన్ వస్తుండగా కొందరు యువకులు ట్రాక్ మీద వెకిలి చేష్టలు చేశారు. రైలు మరింత దగ్గరకు రాగానే వారంతా పక్కకు వచ్చేశారు. అయితే ఓ యువకుడు మాత్రం ట్రాక్‌కు కొంచమే పక్కకు జరిగి కెమెరాకు ఫోజులిచ్చాడు. ఈ క్రమంలో ట్రైన్ అతడికి తగలడంతో కుప్పకూలిపోయాడు. అయితే అతడికి ఏమైందో తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్