సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

పిట్లం మండల కేంద్రంలో గల రామాలయంలో మొదటివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 7. 00 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నట్లు ఉడుగుల రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న, పెద్ద తేడా లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చు అని తెలిపారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో 32మంది భక్తులు పాల్గొన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్