గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో ఇటీవల నలుగురు ISIS ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ జరిగే RCB, RR మ్యాచ్లో ఉగ్రదాడులకు అవకాశమున్నట్లు సమాచారం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో RCB ప్లేయర్లు కీలకమైన మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ను రద్దు చేసుకున్నారు. స్టేడియానికి 5 వేల మంది పోలీసులు, వెయ్యి మంది ప్రైవేట్ సెక్యూరిటీతో భద్రత కల్పిస్తున్నారు.