నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై BJP అభ్యర్థి భరత్ ప్రసాద్ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనపై సమాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయిస్తున్నారని.. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.