ఢిల్లీ ఎయిర్ పోర్టులో పవర్ కట్!

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విద్యుత్ సేవలు నిలిచిపోయాయి. అరగంట సేపు విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో బోర్డింగ్, చెక్ ఇన్ సేవలకు అంతరాయం కలిగింది. ముఖ్యంగా మూడో టెర్మినల్ వద్ద విద్యుత్ లేక ప్రయాణికులు బోర్డింగ్‌కు అవస్థలు పడ్డారు.

సంబంధిత పోస్ట్