HCU విద్యార్థి రోహిత్ వేముల కేసుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోహిత్ మృతి పట్ల పునర్విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కేసు పునర్విచారణ చేయాలని సైబరాబాద్ సీపీకి డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.