మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి

దేశం కోసం సర్వస్వాన్ని అర్పించిన మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర ప్రతినిధి ఆకుతోట వెంకటరమణారెడ్డి అన్నారు. గౌతమ బుద్ధుడు, వీరసావర్కర్, భాగ్యరెడ్డి వర్మ, రాణి అహల్యాబాయ్ హోల్కర్ ల జయంతి ఉత్సవాలను శుక్రవారం జగిత్యాలలోని గీత గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు కనికరం లచ్చన్న, కార్యదర్శులు భూమారెడ్డి, సూర్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్