నామినేషన్ దాఖలు చేసిన సోనియాగాంధీ

కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా తన నామినేషన్‌ను దాఖలు చేశారు. పార్టీ నేతలతో సమావేశం అనంతరం ఆమె తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలతో పాటు ఉదయమే జైపూర్‌కు చేరుకున్న ఆమెకు మాజీ సీఎం అశోక్ గెహ్లాత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్‌లు స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్