BRS పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో పక్షనేతగా కేఆర్ సురేశ్రెడ్డి నియామకమయ్యారు. పార్టీ పక్షనేతగా సురేశ్రెడ్డిని మాజీసీఎం కేసీఆర్ నియమించారు. కె. కేశవరావు స్థానంలో కేఆర్ సురేశ్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాజ్యసభ, లోక్సభ సెక్రటరీ జనరల్స్కు కేసీఆర్ లేఖలు రాశారు.