తెలంగాణ సెక్రటేరియట్లోని ప్రధాన ద్వారాన్ని అధికారులు మూసివేశారు. వాస్తు మార్పుల్లో భాగంగా గేటుకు ఇనుప వైర్ను చుట్టారు. ఇక నుంచి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వెస్ట్ గేట్ నుంచి లోపలికి, నార్త్ ఈస్ట్ గేట్ గుండా బయటకు వెళ్లనుంది.