కేరళలో యుడిఎఫ్ పార్టీ హవా కొనసాగించింది. 17 స్ధానాల్లో విజయం సాధించింది. ఎన్డీయే కూటమి ఒక స్ధానంలో గెలిచింది. ఎల్ డి ఎఫ్, ఇతరులు చెరో స్ధానంలో గెలుపొండం జరిగింది. కేరళ ప్రజలు ఏకపక్షంగా తీర్పును ఇచ్చేశారు.