సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం గోపాలపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్నా బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.