లోక్‌పాల్‌ కొత్త ఛైర్‌పర్సన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?

లోక్‌పాల్‌ కొత్త ఛైర్‌పర్సన్‌గా 2024, మార్చి 10న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ మాణిక్‌రావు ఖాన్విల్కర్‌ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

సంబంధిత పోస్ట్