వరల్డ్ హైపర్టెన్షన్ డే (ప్రపంచ రక్తపోటు రోజు)ను ఏటా మే 17న నిర్వహిస్తారు. దీన్ని 2006 నుంచి నిర్వహిస్తున్నారు. ఆగ్నేయాసియాలో 29.4 కోట్లకు పైగా ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తెలిపింది.