ఇండియా కూటమి బలపరిచిన ఎంపి అభ్యర్థి ను గేలిపించుకోవాలి

57చూసినవారు
ఇండియా కూటమి బలపరిచిన ఎంపి అభ్యర్థి ను గేలిపించుకోవాలి
పెదబయలు మండలం వనభంగి పంచాయతీ జడిగుడ గ్రామంలో శనివారం మాజీ భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్, ఎఫ్, ఐ) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్, భీముడు కె, సత్తిబాబు, కె, రాంబాబు, వి, రామన్న ఇంటి ఇంటికి కరపత్రాలు పంపిణీ చేసి భీముడు మాట్లాడుతూ ఇండియా కూటమి బలపరిచిన అరకు ఎం, పి అభ్యర్థిగా బరిలోకి దిగి పోటీ చేస్తున్న పాచిపెంట, అప్పలర్సయ ఓటు వేసి గెలిపించాలని, ఇంటి ఇంటికి ప్రచారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్