దేవీపట్నం మండలం పాపికొండల నేషనల్ పార్క్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని శనివారం బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారుకు నల్లమద్ది చెట్టు నుండి వస్తున్న జలధారా చెట్లను గుర్తించారు. చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు తెలిపారు.