అచ్యుతాపురం: పరిశ్రమ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

77చూసినవారు
అచ్యుతాపురం: పరిశ్రమ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
అచ్యుతాపురం అభిజిత్ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని శనివారం వంట వార్పు కార్యక్రమం ద్వారా కార్మికులు నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రాము మాట్లాడుతూ యాజమాన్యం అక్రమ లే ఆఫ్ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విధులకు హాజరైన కార్మికులను పరిశ్రమలోకి రానివ్వకుండా అక్రమ నోటీసు అంటించి గేటు బయట నిలిపివేయడం దారుణమన్నారు. తక్షణమే కార్మికులను విధుల్లో తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్