డిగ్రీ విద్యార్థులకు దీక్షా ఆరంభ అవగాహన

71చూసినవారు
డిగ్రీ విద్యార్థులకు దీక్షా ఆరంభ అవగాహన
చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోరాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థ ఆదేశాల మేరకు, ఎన్ఈపి 2020 జాతీయ విద్యా విధానములో భాగంగా డిగ్రీ విద్యార్థులకు కరికులం గురించి గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ పి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ డిగ్రీ విద్యార్థులు నాలుగు సంవత్సరాల హానర్స్ డిగ్రీని చదువువలసి ఉంటుందని, వారికి ఇష్టం లేనియెల్ల మూడు సంవత్సరాల ప్రధానం చేయబడునున్నారు.

సంబంధిత పోస్ట్