టి.ఆర్జాపురంలో మెగాపశువైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే

64చూసినవారు
టి.ఆర్జాపురంలో మెగాపశువైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే
పాడి పశువుల్లో గర్భధారణ పెంచి పెయ్యల జననాల రేటు పెంచుటకు తద్వారా పాల ఉత్పత్తి పెరిగి పాడి రైతులకు స్థిరమైన ఆదాయం అందుతుంది కాబట్టి పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. రావికమతం మండల పశు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో టి. ఆర్జాపురంలో ఉచిత గర్భకోశ వ్యాధుల శిబిరం ఈ రోజు శనివారం గౌరవ చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజుచే ప్రారంభించబడింది.

సంబంధిత పోస్ట్