ఎసెన్షియా యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి

59చూసినవారు
ఎసెన్షియా యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి
ఎసెన్షియ కంపెనీలో 18మంది కార్మికుల మరణానికి కారణమైన కంపెనీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్ సుర్ల వెంకటరమణ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం చోడవరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతికి, క్షతగాత్రులు కావడానికి కారణమైన కంపెనీ యాజమాన్యలపై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల పైన ఐపిసి 304 సెక్షన్ కింద కేసులు నమోదుచేయాలన్నారు.

సంబంధిత పోస్ట్