దివ్యాంగులకు బట్టలు పంపిణీ

80చూసినవారు
నర్సీపట్నం మున్సిపాలిటీలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచార కమిటీ సభ్యుడు కట్టుమూరి శేఖర్ ఆధ్వర్యంలో శనివారం దివ్యాంగులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన పెంచే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నమన్నారు. అందులో భాగంగా దివ్యాంగులు ఇటీవల శ్రీరాముని అక్షింతలు పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు బట్టలు పంపిణీ చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్