వరద అంచనాలో ప్రభుత్వం విఫలం

83చూసినవారు
వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా వరదలను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సోమవారం వైఎస్సార్సీపీ కార్యాలయం ఆవరణలో ఆయన మాట్లాడుతూ అంచనా వేయడంలో విఫలం కావడంతోనే విజయవాడ అతలాకుతల మైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పూడిక తీయలేదనో, మట్టి తీయలేదనో సాకు చెబుతున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్