వరద బాధితులకు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అండ

77చూసినవారు
వరద బాధితులకు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అండ
విజయవాడ వరద బాధితులకు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అండగా నిలిచారు. విజయవాడ వరద భాదితుల సహాయార్థం
రూ. 2, 01,000లను అందజేయగా, అందుకు సంబంధించిన చెక్ ను ఆదివారం హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఎంపీ అందజేయడం జరిగింది. వరద బాధితులకు తమ వంతు సాయంగా 2 లక్షల 1, 000 రూపాయలను అందజేయడం జరిగిందని ఎంపీ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్