12 వ పి ఆర్ సి కమిషన్ ఏమి చేస్తోంది? నల్లపల్లి విజయ్ భాస్కర్

568చూసినవారు
12 వ పి ఆర్ సి కమిషన్ ఏమి చేస్తోంది? నల్లపల్లి విజయ్ భాస్కర్
lఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన 12 వ పే రివిజన్ కమీషన్ ఏర్పాటు కాబడి 5 నెలలు గడుస్తున్నా ఉద్యోగులతో సమావేశాలు, జిల్లాల పర్యటన లు చేయకుండా ఏమి చేస్తోందని ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ విమర్శించారు. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాలపై ప్రభుత్వం దాటవేత ధోరణి మానుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్