మంత్రి పయ్యావుల కేశవ్ కు నెట్టికంటి స్వామి చిత్రపటం బహుకరణ

64చూసినవారు
మంత్రి పయ్యావుల కేశవ్ కు నెట్టికంటి స్వామి చిత్రపటం బహుకరణ
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు కసాపురం శ్రీ ఆంజనేయస్వామి ఆలయం అధికారులు మంగళవారం అనంతపురంలోని మంత్రి కేశవ్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపి సన్మానించి స్వామి వారి చిత్ర పటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి వైస్ చైర్మన్ సుగుణమ్మ, ఈఓ భద్రాజి, ఏఇఓ మల్లికార్జున, వెంకటేసులు, ప్రధాన అర్చకులు గరుడా చార్యులు, రామానుజా చార్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్