కర్ణాటక మద్యం స్వాధీనం

560చూసినవారు
కర్ణాటక మద్యం స్వాధీనం
కర్ణాటక నుంచి అక్రమంగా జిల్లాలోకి ద్విచక్ర వాహనంలో తీసుకొస్తున్న కర్ణాటక మద్యాన్ని సెబ్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం లేపాక్షి దగ్గర నారాయణప్ప అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 3 బాక్సుల్లో ఉన్న 288 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సీఐ రాజశేఖర గౌడ్ తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్