గొడవలకు దిగితే కఠిన చర్యలు

65చూసినవారు
గొడవలకు దిగితే కఠిన చర్యలు
రామగిరి మండలాన్ని ఎస్పీ మాధవరెడ్డి సందర్శించారు. అటుగా చెన్నేకొత్తపల్లి మండలం ప్యాధిండి గ్రామాన్ని సందర్శించి ప్యాధిండి గ్రామంలో శనివారం సాయంత్రం ప్రజలతో గ్రామ సభ నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగింది. గ్రామాలలో ఎటువంటి గొడవలు చేసుకోకుండా ప్రశాంతంగా జీవించాలని, గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్