తాడిపత్రి హత్య కేసులో రాజకీయ కోణం లేదు: డీఎస్పీ

76చూసినవారు
తాడిపత్రిలో జరిగిన దారుణ హత్య కేసులో రాజకీయ కోణం ఏమీ లేదని డీఎస్పీ జనార్దన్ నాయుడు తెలిపారు. పట్టణంలోని నందలపాడుకు చెందిన లాల్ బాషాను మనస్పర్థల కారణంగానే హాజీ మలంగ్ అనే వ్యక్తి హత్య చేశాడని పేర్కొన్నారు. లాల్ బాషా ఇంటిపై నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడి చేసి హత్య చేశాడని వివరించారు. ఈ ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్