జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం

73చూసినవారు
జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం
కురబలకోట మండలం సర్కారుతోపు జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో సుమారు 25 మందికి గాయాలు కాగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. చెన్నై నుండి అనంతపురం వెళుతున్న లారీ, గాలివీడు నుంచి మదనపల్లి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగమై ప్రమాదానికి కారణమని తెలిపారు స్థానికులు. క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్