ఎక్సైజ్ ఎస్సైగా నారాయణస్వామి బాధ్యతలు స్వీకరణ

61చూసినవారు
ఎక్సైజ్ ఎస్సైగా నారాయణస్వామి బాధ్యతలు స్వీకరణ
రామసముద్రం ఎక్సైజ్ నూతన ఎస్ఐగా వి. నారాయణస్వామి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎస్సైగా పని చేసిన హసీనా బేగం కళ్యాణదుర్గంకు బదిలీ అయ్యారు. కర్నూలు ఆదోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పని చేస్తున్న వి.నారాయణస్వామిని ఇక్కడికి బదిలీ చేశారు. నూతన ఎస్సై వి. నారాయణస్వామిని పోలీసు సిబ్బంది అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్