భూసాని కురుపల్లిలో ఘనంగా వినాయక నిమజ్జనం

65చూసినవారు
రామసముద్రం మండలంలోని భూసాని కురుపల్లి గ్రామంలో విఘ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమం గురువారం వేడుకగా నిర్వహించారు. ముందుగా వినాయకుడి అత్యంత రమణీయంగా విద్యుత్‌ దీపాలతో అలంకిరంచారు. అనంతరం గ్రామంలోని మహిళలు, యువత ప్రత్యేక పూజలు చేశారు. పెద్దఎత్తున మహిళలు, యువత నిమ్మజ్జన వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం విఘ్నేశ్వరునికి గ్రామోత్సవం చేసి నిమజ్జనం చేశారు.

సంబంధిత పోస్ట్