ఎగ్జిబిషన్లో గెజిట్ ప్రకారమే రేట్లను పెట్టాలి

52చూసినవారు
ఎగ్జిబిషన్లో గెజిట్ ప్రకారమే రేట్లను పెట్టాలి
ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయనున్న ఎగ్జిబిషన్లో గెజిట్ ప్రకారమే రేట్లు పెట్టాలని టిడిపి నాయకులు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు. గురువారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత అయిదేళ్ల వైసిపి పాలనలో మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఎగ్జిబిషన్లో చేసిన అరాచకాలను గుర్తు చేశారు. రాచమల్లు అనుచరులు వారి హయాంలో ఎగ్జిబిషన్ వేలం పాటలో పాల్గొని మున్సిపాలిటీ ఆదాయానికి రూ. 45 లక్షలు గండి కొట్టారని తెలిపారు.

సంబంధిత పోస్ట్