రేపు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' రద్దు

54చూసినవారు
రేపు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' రద్దు
మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా కలెక్టరేట్లో రేపు నిర్వహించాల్సిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ అరుణ్ బాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. కాబట్టి ఎవరూ కలెక్టర్ ఆఫీస్ వద్దకు రావద్దని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్