అన్నాక్యాంటీన్ కు విరాళం: ఎమ్మెల్యే

72చూసినవారు
అన్నాక్యాంటీన్ కు విరాళం: ఎమ్మెల్యే
సీఎం చంద్రబాబు పిలుపు మేరకు రాజుపాలెం మండల రేషన్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు అన్నా క్యాంటీన్ నిర్వహణకు రూ. 1,00,016 విరాళంగా అందజేశారు. మంగళవారం మాజీమంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా వారు సత్తెనపల్లి మున్సిపల్ కమిషనర్ కొలిమి షమ్మికి అందించారు. వారితో పాటు వారి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్