సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే నక్కా

79చూసినవారు
మండల కేంద్రం కొల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసిన సచివాలయ భవనాన్ని మాజీమంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సోమవారం ప్రాంభించారు. అనంతరం డ్వాక్రా సంఘాల మహిళలు నక్కా ఆనందబాబుకి రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా చేస్తుందన్నారు. అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్