గణనాధుని సేవలో ఎలక్షన్ కమిషన్

561చూసినవారు
కాణిపాకం స్వయంబు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ చక్రవర్తి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈ. వో వెంకటేశు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డిపిఓ పద్మజ, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపర్డెంట్ కోదండపాణి, ఐరాల ఎమ్మార్వో, టెంపుల్ ఇన్స్పెక్టర్ విగ్నేష్, క తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్