బంగారుపాళ్యం మండలంలోని మార్కెట్ యార్డును ఉద్యాన అధికారి హారిక బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మామిడి పంటలపై ఆధారపడి రైతులు బతుకుతున్నారు. తోతాపురి మామిడి పండ్లను యార్డుకు లేదా గుజ్జు పరిశ్రమల తరలిస్తే రూ. వేయి నుంచి రూ. 1500 లబ్ధి చేకూరుతుందని అన్నారు.