రూ. 35 లక్షల విరాళం అందజేత

65చూసినవారు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని బెంగళూరు వాస్తవ్యులు గోపీనాథ్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిత్య అన్నదానానికి రూ. 20 లక్షలు, గో సంరక్షణ ట్రస్టుకు రూ. 15 లక్షలు అందజేశారు. చెక్కులను ఆలయ ఈవో వెంకటేశుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్